ఆసన మెరుగక యా నామకర్మంబు
గురువుచేత దెలిసి కూర్పుకున్న
మనసు నిలుపకున్న మఱి ద్విజుండెట్లగు?
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం : మూర్ఖుడు ద్విజుడైనను పద్మ, భద్రాద్రులైన ఆసనములను, వాని పద్దతిని గురువు మూలముగా తెలిసికొనుడు. అవి తెలియని యెడల ద్విజుడెట్లగును?
0 comments:
Post a Comment